రూ.230 కోట్ల డ్రోన్ల కాంట్రాక్టులు రద్దు చేసిన కేంద్రం

దేశీయ డ్రోన్ తయారీ సంస్థలకు ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన 3 కాంట్రాక్టుల్ని కేంద్రం రద్దు చేసింది. ఆ సంస్థలు చైనా విడిభాగాలతో డ్రోన్లు తయారుచేస్తుండటమే దీనిక్కారణం. వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించేందుకు 400 డ్రోన్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఆ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే, వాటిలో వాడే చైనా విడిభాగాల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ఉంటుందన్న ఆందోళనతో తాజాగా రద్దు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *