మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్ కుటుంబం

AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి ‘నిజంగా ఆశీర్వదించబడ్డాం’ అని లోకేశ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *