ఏటా ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుందంటే

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR, కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800CR, అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700CR, పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ.650CR, జమ్మూ వైష్ణోదేవీ గుడికి రూ.600CR, షిర్డీ సాయి మందిరానికి రూ.500CR, పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400CR, ఢిల్లీ అక్షరామ్ ఆలయానికి రూ.200-250CR, గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200CR ఆదాయం వస్తుందని అంచనా.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *