- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధమున్న టెర్రరిస్టుల ఏరివేతను భారత ఆర్మీ ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసింది. నార్త్ కశ్మీర్లో ఈ ఘటన జరగ్గా, సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ఫరూక్ ఆ దేశ ఆర్మీలో పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.