- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు తగలబడిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల పనే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, ర్యాలీగా వెళ్తుంటే తమపై నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, ‘సాక్షి’ టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.