AP: పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.
2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్, మోడల్ పేపర్లను విడుదల చేసింది. సృజనాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యార్థుల పనితీరు ఆధారిత అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.
అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లు, వెయిటేజ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.