తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. SCO సమావేశం అనంతరం మోదీ, జిన్పింగ్, పుతిన్ ఉన్న ఫొటోను ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. ‘ఈ రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం: ట్రంప్
06
Sep