- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: రాష్ట్రంలో చట్ట సభలకు సంబంధించిన పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణులు/పర్యావరణ పరిరక్షణ కమిటీ-అయ్యన్న పాత్రుడు, BC కమిటీ-బీద రవిచంద్ర, SC కమిటీ-వర్ల కుమార్ రాజా, ST కమిటీ-మిర్యాల శ్రీదేవి, మైనారిటీ కమిటీ- నజీర్ అహ్మద్, మహిళ, శిశు సంక్షేమ కమిటీ-గౌరు చరిత, సబార్డినేట్ కమిటీ-తోట త్రిమూర్తులు, గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ గా పి.రామసుబ్బారెడ్డిని నియమించింది