నచ్చకపోతే కోహ్లి అవకాశాలు ఇవ్వడు: ఉతప్ప

జట్టులో ఎవరైనా నచ్చకపోతే విరాట్ కోహ్లి అవకాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్రపంచ కప్కి అంబటి రాయుడు ఎంపిక కాలేదని, కోహ...

Continue reading

చైనాలో hMPV కేసులు తగ్గుతున్నాయ్

చైనాలో hMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య...

Continue reading

సంక్రాంతి కానుక.. ఇవాళే అకౌంట్లలోకి డబ్బులు

AP: ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యా సాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ ల...

Continue reading

మహా కుంభమేళా: రూ.7వేల కోట్లకు రూ.2లక్షల కోట్ల రెవెన్యూ

యూపీ ప్రయాగ్జ్లో ఇవాళ మహాకుంభమేళా వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే దాదాపు కోటి మంది పుణ్యస్నానాలను ఆచరించారు. 45 రోజులు సాగే ఈ మేళాకు యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. మ...

Continue reading

బంగ్లా రాయబారికి భారత్ పిలుపు

బంగ్లా డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లామ్కు భారత ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వివాదం నేపథ్యంలో సౌత్ బ్లాక్లోని ఆఫీసుకు ఆయన్ను పిలిపించింది. వెళ్లిపోయ...

Continue reading

మంచు విష్ణు మంచి మనసు.. 120 మంది అనాథల దత్తత

AP: హీరో మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడలో మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. వారికి విద్య, వైద్యం సహా అన్ని విషయాల్లో ఓ ...

Continue reading

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ థాంక్స్ చెప్పింది.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింద...

Continue reading

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గింపు

APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మ...

Continue reading

భక్తితో పాటు దేశభక్తి చాటిన ప్రజలు

144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స...

Continue reading

తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన UPSలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలాన...

Continue reading