రేవతి మృతిపై స్పందించిన హీరోయిన్ రష్మిక

సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి మృతి చెందడంపై హీరోయిన్ రష్మిక స్పందించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అంతకుముందు మైత్రీ మ...

Continue reading

తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడి డాన్స్ వీడియో వైరల్

HYD RTC X రోడ్స్ ని సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్(9) అనే బాలుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నతనం నుంచి బన్నీ అభిమాని అయిన అతడు పుష్ప-2 మూవీ...

Continue reading

ప్రపంచంలో ఇదే మొదటి సారి.

ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక...

Continue reading

ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C59 ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్ప...

Continue reading

హసీనాపై ప్రసారాల్ని నిషేధించిన బంగ్లా కోర్టు

బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్...

Continue reading

జైపూర్ బుకీస్’ ఆవిష్కరించనున్న రతన్ టాటా మిత్రుడు

దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆప్త మిత్రుడు శంతను నాయుడు జంతుప్రేమికుడు మాత్రమే కాదు రచయిత కూడా. పుస్తక ప్రేమికుల కోసం ఈ నెల 8న జైపూర్ ఎడిషన్ బుకీస్ను ఆవిష్కరించనున్నట్లు ఆ...

Continue reading

బాబా సిద్ధిఖీ కంటే ముందే సల్మాన్పై టార్గెట్

మహారాష్ట్రలో NCP నేత బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ ఖాన్ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే పటిష్ఠమైన సెక్యూరిటీ వల్ల వారి ప్రణాళిక విఫల...

Continue reading

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు

TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్ జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మంది...

Continue reading

పుష్ప 2′: తొక్కిసలాటలో మహిళ మృతి

' 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి(39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింద...

Continue reading

మావోల ఎన్కౌంటర్.. మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశం

ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని దాఖలైన పి...

Continue reading