AP: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా మండలి ఎగ్జామ్స్ షెడ్యూల్ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అలాగే ఫిబ...
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రా...
AP: దాదాపు 1,600 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3నెలల ముందస్తు నోటీసు ఇచ్చాకే తొలగించాలని కోర్టు తీర్పు ఉన్నప్పటికీ పట్టించుకోలేదన...
నిర్మల్ జిల్లాలో గురువారం వర్షం ఒక్కసారిగా కురవడంతో నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో కళ్లెంలో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో రైతులు ...
యూపీలోని లక్నోలో సీటు కోసం తోటి ప్రయాణికుడిని కొందరు హత్య చేశారు. జమ్మూ నుంచి వారణాసి వెళ్లే రైలులో తౌహిద్ (24) ప్రయాణిస్తున్నాడు. సీటు విషయమై కొందరితో ఆయన గొడవపడగా వారు కత్తిత...
తాను మరొకరి ట్యూన్స్ కాపీ చేసేరకం కాదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. అలా చేస్తే ఇతరుల అవకాశాలను మనం లాక్కోడవమే అవుతుందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 'ప్రతి ఆర్ట...
ప్రపంచంలోనే అత్యుత్తుమ నగరాల జాబితాను యూరోమానిటర్ సంస్థ తాజాగా విడుదల చేసింది. భారత్ నుంచి కేవలం ఢిల్లీ (74వ స్థానం) మాత్రమే అందులో చోటు దక్కించుకుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా అ...
TG: గత నెల 30న ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భో...
కొంతమంది పిల్లలు చిన్నతనం నుంచే చక్కటి ప్రతిభను కనబరుస్తుంటారు. పై వీడియోలోని చిన్నారి ఆ కోవలోకే వస్తుంది. బెంగళూరులో గత నెల 24న జరిగిన విఠలయ్య కల్చరల్ అకాడెమీ ట్రస్టు వేడుకలో పా...
మరో నగరంలో పాగా సిరియాలో అంతర్యుద్ధం ముదురుతోంది. ఇటీవల అలెప్పో నగరాన్ని రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సిరియా దాని మిత్రదేశాలు రష్యా, ఇరాన్లు జరిపిన రిటాలియేషన్ను లెక్కచ...