AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. నెల రోజుల్లో కొత్తగా వెయ్యి బస్సులు, మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకుని ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి
సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం?
07
Dec