వరంగల్ నుంచి నిజామాబాద్కు RTC బస్సులో వెళ్తున్న మహిళ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీటు దగ్గర పెట్టారు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ అందులోని బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కే...
దేశంలో మరోసారి ఓట్ల పండుగకు సమయమొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20ST, 6 SC) 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వయ...
కూరగాయలు, పండ్లు, నూనెలు ఇతరత్రా ధరలు నిత్యావసరాల భారీగా పెరగడంతో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టాన్ని తాకి 6.21%గా నమోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% లక్ష్యం క...
యాపిల్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. అప్పులు చేసైనా సరే iPhone కొనేయాల్సిందేనని భావిస్తుంటారు. అయితే, దేశాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది....
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల...
జమ్మూకశ్మీర్ లో గంటాముల్లాలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని భారత సైన్యంలో చేరేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఆసక్తి చూపారు. టెరిటోరియల్ ఆర్మీలో 350కి పైగా ఖాళీల...
AP: ఎన్టీఆర్ (D) పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. దాదాపు 10 కుక్కలు బాలుడిని పొలాల్లోకి ఈడ...
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శ్మశాన వాటిక కింద ఏర్పాటుచేసుకున్న టన్నెల్లను ధ్వంసం చేసింది. భారీగా అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట...
TG: 2 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. నిర్మల్ (D) కల్లూరు- పాత బూరుగుపల్లి మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకల కోసం ప్రజలు పై...
TG: వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్ధరాత్రి 28 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి PSకు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండ...