ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కంబదూరు మండలంలో పటిష్ట బందోబస్తు

ఈ నెల 4వ తేది ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంబదూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో మండలంలో ఆదివారం గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడితే కేసులు నమ...

Continue reading

రైలులో ఏసీ పనిచేయలేదని ఆందోళన

రైలులో ఏసీ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూరీ- గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ రైలు బీ-5 కోచ్ ఏసీ పనిచేయడంలేదని ప్రయాణికులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. వారు సరైన సమాధాన...

Continue reading

జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయం: రోజా

AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...

Continue reading

పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై హైకోర్టు తీర్పు హర్షణీయం

అనంత: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర...

Continue reading

పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు - శృతి రంగనాథన్ ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా వెంకటేశ్ అయ్యర్ భారత్ తర...

Continue reading

ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ...

Continue reading

రేపటి నుంచే T20 వరల్డ్కప్

T20 వరల్డ్కప్ జూన్ 2 నుంచి USA, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కానుంది. 4 గ్రూపుల్లో ఉన్న 20 జట్లలో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. 8 జట్లు 4 చొప్పున 2 గ్రూపుల...

Continue reading

హైదరాబాద్ తెగిపోయిన ఏపీ బంధం

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హై...

Continue reading

బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుది...

Continue reading

గ్రామస్థులంతా కలిసి పూడిక తీశారు

ఇటీవలి వానలకు గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామంలోని ఊట బావిలో మురుగు నీరు చేరడంతో.. గ్రామస్థులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ ఉపాధ్యాయుడు శేఖర్...

Continue reading