శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని మోదీ అభినందనలు

భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శుభాంశు శుక్లా టీమ్ భూమికి సురక్షితంగా చేరుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ISSను సందర్శి...

Continue reading

ధర్మవరంలో దుర్గమ్మ తల్లికి బోనాలు

ధర్మవరంలోని శ్రీ దుర్గమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా మహిళా భక్తులు దుర్గమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్...

Continue reading

మైనర్ బాలిక హత్య… ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

AP: కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో జాగిలంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటర్ విద...

Continue reading

గండికోట మైనర్ బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్

AP: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. పరువు హత్య కోణంలో ...

Continue reading

డాక్టర్ కావాలనుకొని యాక్టర్గా మారి..

తండ్రి సీతారామ ఆంజనేయులు డాక్టర్ కావడంతో తాను కూడా డాక్టర్ కావాలని కోట శ్రీనివాసరావు చిన్నతనంలో అనుకున్నారు. కాలేజీ రోజుల్లో నాటకాల్లో పాల్గొంటూ నాటకాలకు ఆకర్షితులయ్యారు. అలా న...

Continue reading

ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది!

భారత్లోని ప్రియుడి కోసం ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమంగా బోర్డర్ దాటొచ్చి జైలుపాలైంది. బెంగళూరుకు చెందిన దత్త, బంగ్లా యువతి గుల్షనాకు ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు ...

Continue reading

సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య

సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లింది. సెల్...

Continue reading

రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా...

Continue reading

విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా లేదు:

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) ఆరోపించింది. 'పైలట్లే లోపం అన్నట్లుగా దర్యాప్తు సాగుతోంది. ఇన్...

Continue reading

గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో గోదావరిపై పెద్దగా ప్రాజెక్టులు లేవు. TGలో శ్రీరామ్ సాగర్ (90 TMCలు), ఎల్లంపల్లి (20 TMCలు), కాళేశ్వరం ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. APకి పోలవరం ప్రాజెక్టు (...

Continue reading