గోదావరి నదికి భారీ వరద వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 'పోలవరం-బనకచర్ల' ప్రాజెక్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. 3 రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది కానీ.. ...
తమిళనాడు తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణలో తెలుగు వారిపై వివక్ష చూపుతున్నారని భక్తులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగువారి భద్రతపై అనుమానాలు మరింత పెరిగాయ...
అస్సాంకు చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు మంజూరయ్యాయనే సంతోషంతో పండుగ చేసుకున్నాడు. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. 'ఆమె తన ప్రియుడితో రెండు సార్లు పారిపోయి మళ్లీ వచ్చింది. నా కూత...
TG: హరియాణాలోని గురుగ్రామ్లో వరదలు రోడ్లను ముంచెత్తాయని, ట్రాఫిక్ స్తంభించిందంటూ ఓ వ్యక్తి నీటిలో ఈదుతూ రిపోర్టింగ్ చేసినట్లు ఓ వీడియో వైరలవుతోంది. BJP పాలిత రాష్ట్రంలో ఇదీ పరి...
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎస్ విజయానందు ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఆ రిపోర్ట్ను ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి...
2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్...
TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను సెర్స్కి ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, ప...
AP: రాజభవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు క్యాంపు కార్...
TG: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తిలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 2.4 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చ...
తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో ...