AP: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. రాముడి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఈవో, అధికారులు వెళ్లగా గ్రామస్థులతో వ...
TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేది...
AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలో...
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా...
కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు ఫిష్ వెంకట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చా...
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పునరుద్ధరణ పనులే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా టార్గెట్ దిశగా పనిచేస్తోంది. హైదరాబాద్లోని అంబర్పేట్లో ఏళ్ల కిందట కనుమరుగైన బతుకమ్మ కుంటను పునర...
AP: దివంగత నేత, తన తండ్రి YSR 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని YSR ఘాట్లో జగన్ నివాళులు అర్పించారు. జగన్తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ...
ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దగుండం జలపాతం జలకళ సంతరించుకుంది. ఇచ్చోడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చుట్టూ గుట్టల మధ్య ఈ జలపాతం ఉంది. దాదాపుగా 30 అడుగుల ఎత్తు న...
AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్ (40)...