భారీగా భారత ఉద్యోగుల తొలగింపు

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ...

Continue reading

తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటు

TG: నిర్మల్ జిల్లాలో తొలి మహిళా కమాండో బృందం 'టీం శివంగి' ఏర్పాటైంది. ఈ బృందాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 'టీం శివంగి'ని ఏర్పాటు చేయాలని మంత్...

Continue reading

అగ్నివీర్ ఎయిర్ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 10 నుంచి 18 వరకు బెంగళూరులో రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు...

Continue reading

మద్యం మత్తులో హైవేపై యువతి రచ్చ

హరిద్వార్ (ఉత్తరాఖండ్) లో ఓ యువతి హల్చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఫుల్లుగా మద్యం తాగి హైవేపై కార్లకు అడ్డుపడింది. ఏం చేస్తోందో కూడా తెలియనంతగా తాగేసి.. కార్ల బానెట్పై పడుకు...

Continue reading

హసీనా అరెస్టుకు ఇంటరోపోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్పోల్ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు ...

Continue reading

హాస్పిటల్ లో ఉన్న శవం పై బంగారం చోరీ

మానవతా విలువలు మంటగలుస్తున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. UP హిరాన్వాడకు చెందిన శ్వేత(26) రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని షామ్లీ ఆస్పత్రికి తరలించారు. అక్...

Continue reading

ఈ చిన్నారిని చూస్తే ముచ్చటేస్తుంది. అలనాటి ఝాన్సీ లక్ష్మీబాయిని ?

ఇలాంటి వీడియోలు మన హృదయాలను కట్టిపడేస్తాయి. ఓ చిన్నారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు ఝాన్సీరాణిలా తయారైంది. వీరనారిలా చీర కట్టడమే కాకుండా మాటల్లో అదే ధైర్యం, తెగువ, ధీర...

Continue reading

వధువుకు బ్లూ డ్రమ్ గిఫ్ట్.. నెట్టింట వైరల్

భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి దాచిన ఘటన గుర్తుందా? ఆ రోజు నుంచి భర్తలు బ్లూకలర్ డ్రమ్ము చూస్తేనే వణికిపోతున్నారని మీమ్స్ SMలో వైరలవు...

Continue reading

నీళ్లు తరలించకుండా చూడండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

TG: కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జులై వరకూ తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20TMCల నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద రా...

Continue reading

కోదండరాముడికి పుష్పాభిషేకం

AP: కడపలోని ఒంటిమిట్ట కోదండరామయ్యకు కన్నుల పండువగా పుష్పయాగం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగియగానే స్వామి వారికి పుష్పయాగం, ఏకాంత సేవ చేయడం సంప్రదాయం. ఈ యాగానికి 2.5 టన్నుల 14...

Continue reading