TG: నాగర్కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.
సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6...
భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీల...
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫు...
AP: డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద...
హీరోయిన్ తాప్సీ గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. తన భర్త మథియాస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి ...
మన దేశంలో మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మధ్య ప్రదేశ్ టికంగఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి బెడ్పై సెలైన్ పెట్టారు. అయితే...
కెరమెరి మండలంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించారు. మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో...
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లోని గోడలపై మూత్రం పోయడం కొందరు జన్మహక్కుగా భావిస్తారు. దీన్ని కట్టడి చేసేందుకు గోరఖ్ పూర్ (UP)లో ఓ ప్రహరీపై దేవతల చిత్రాలు గీశారు. వాటిని చూసినా కొంద...
AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం
ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ...
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్ తోపాటు ITI, ఇంజినీరింగ్లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వ...