తాను ఎప్పుడూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తానని టీమ్ ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య అన్నారు. అభిమానులు టికెట్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తానని చెప్...
మీర్పేటలో భార్య మాధవిని ముక్కలుగా నరికి పొడి చేసిన ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భార్యను కిరాతకంగా చంపిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిం...
ఫిబ్రవరిలో మోదీ అమెరికాకు రావొచ్చు: ట్రంప్
ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరిలో వైటాస్కు రావొచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం ఉదయం (US Time) ఆయనతో సుదీర్ఘంగా...
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది నాగోబా జాతర.
ఈరోజు నుండి ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు వస్తారు...
సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని బండ రాళ్లతో మోది దారుణ హత్య. జనగామ నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం. ఆరు నెలలో కిందట ...
కేరళలోని వయనాడ్ జిల్లా అప్పప్పర సమీపంలో ఓ అడవి ఏనుగు వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి బైక్పై అటువైపు రాగా ఏనుగు పూనకం వచ్చినట్లుగా వారిపైకి...
ఛత్తీస్గఢ్ ని ఒక శివాలయంలో ఎలుగుబంటి శివలింగాన్ని కౌగిలించుకున్న వీడియో వైరల్గా మారింది. ఒక ఎలుగుబంటి శివలింగాన్ని ఆప్యాయంగా శివలింగం చుట్టూ తన చేతులను చుట్టి, విగ్రహంపై తన తలను సు...
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, ...
ఛత్తీస్గఢ్ జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన...