డేటా
ఎయిర్టెల్ సంస్థ కస్టమర్స్ కోసం కొత్తగా రూ.189 ప్లాన్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. డేటా కోసం కాకుండా నంబరును యాక్టివ్గా ఉంచాలనుకునే వారికి, ఇంటర్నెట్ పెద్దగా వాడని పేరెంట్స్క...
పురుగుమందు తాగి రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కాగజ్నగర్(M) పాత సార్సాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ భూవివాదంలో పోలీసులు తనకు న్యాయ...
TG: గురుపౌర్ణమి వేళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిశీధిలో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా గోపురంపై నిండు చంద్రుడు ఆసీనుడైనట్లు కనిపిస్తున...
యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్(25)ను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఉ. 10.30గంటలకు హరియాణా గురుగ్రామ్లోని ఇంట్లో రాధికపై ఆయన పలు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ...
AIపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ప్రోగ్రామింగ్లో AI మనకు అసిస్టెంట్గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్ లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తుంది...
AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర...
లార్డ్స్ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ను బుమ్రా బౌల్డ...
TG: సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో కీలక నిర్...
భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. 'మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే' అని భర్త విఘ్నేశ్తో తీసుకున్న ఫొటోను ఇన్...
AP: సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అయితే, ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తరగతి గదిలోకి వెళ్లి పాఠం చెప్పడం చాలా అరుదు. ఒక ...