TG: సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలులో పురోగతి, శాఖల పనితీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం.
కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ.. కాసేపట్లో ఎన్నికలపై క్లారిటీ?
11
Jul