2028 నుంచి ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు...
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమం...
TG: రాష్ట్రంలో పలు కుటుంబాల్లో విషాదం నింపిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం తీసు...
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, న...
AP: వైసీపీ తన పాలనలో న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి ఫరూక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని వివరించారు. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి మర...
AP: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణలో కీలక అంశాలు బయట పడుతున్నాయి. మోనో గ్లిజరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను వినియోగించి పామాయిల్ గా మార్చి దాన్నే నెయ్యిగా లడ్డూ త...
AP: CM తాజా వ్యాఖ్యలతో ఆ '48 మంది MLAలు' ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్ర...
AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తాం. ప్రైవేట్,...
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద...