TG: వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్ధరాత్రి 28 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి PSకు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండ...
కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేయొద్దని ఎక్కడ రాసుందని జగద్గురు శ్రీ రామభద్రాచార్య ప్రశ్నించారు. మరి గూండాలు, లోఫర్లు మాత్రం చేయొచ్చా అని అడిగారు. 'కాషాయం ధరించినవాళ్లే రాజకీయాల...
గుజరాత్ వడోదరలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీ పేలుడు సంభవించింది. తొలుత ఇవాళ సాయంత్రం స్టోరేజ్ ట్యాంక్లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగ వెలువడింది. ఫైర్ ఇంజ...
TG: మగపిల్లలెంతమంది ఉన్నా ఆడబిడ్డ ఉంటే ఆ సందడి, కళే వేరు. ఇదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు పొడకంటి క్రాంతి, సుమ దంపతులు. వారిది మహబూబాబాద్లోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామం. త...
అయోధ్య రామ మందిరం సహా పలు ఆలయాలపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరించాడు. Nov 16-17 తేదీల్లో ఈ దాడులు చేస్తామంటూ వీడియో విడుదల చేశాడు. దీన్ని కెనడాలోన...
AP: రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలు ఉన్నాయని, వీటిని 5 గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. BC-Aలో 51, BC-Bలో 27 కులాలు, BC-Cలో ఒక కులం, BC-Dలో 45, ...
AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు...
AP: వచ్చే నెలలో ఎర్ర చందనం వేలం వేస్తామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని చెప్పారు. గుంటూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. 'స్మగ్లర్ల బారి నుంచి ...
షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా?
బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్తో ఆమెకు సయోధ్య ఉండగ...
AP: చిత్తూరు(D) కేవీ పల్లి(M)లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే తమ బిడ్డను అన్యాయంగా చంపేశా...