బాసర అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్ష...

Continue reading

చంద్రబాబుతో TG బీజేపీ ఎంపీల మాటామంతీ

ఢిల్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికైన రఘునందన్ రావు, గోడం నగేశ్ తదితరులు చంద్రబాబుతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నగేశ్...

Continue reading

నిర్మల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నిర్మల్ జిల్లా ముధోల్లోని జీడీ కంపెనీ సమీపంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీ కొనడంతో బాసర మండలం బిద్రేల్లి గ్రామానికి చెందిన కామన్న (55) అక...

Continue reading

కూటమి దాడులపై పోరాడుతాం: కొడాలి నాని

AP: ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని YCP నేత కొడాలి నాని విమర్శించారు. 'YCPని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తు...

Continue reading

ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్.

ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి పేపర్ సర్కులేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు...

Continue reading

24 సంవత్సరాల లో 2.33 మిలియన్ హెక్టార్ల పచ్చదనాన్ని భూమి కోల్పోయింది

ఇది ఎంతో బాధపడాల్సిన విషయం ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ నుండి తాజా డేటా ప్రకారం, 2000 నుండి భారతదేశం ఎంత చెట్ల కవర్ను...

Continue reading

నీట్ ఫలితాలపై దర్యాప్తునకు కమిటీ వేయాలి: KTR

నీట్ ఫలితాల్లో అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని KTR డిమాండ్ చేశారు. '67 మందికి 720/720 వచ్చాయి. పలువురు 718, 719 మార్కులు పొంద...

Continue reading

శాఖల నిర్ణయం మోదీకే

కేంద్ర కేబినెట్లో పోర్ట్ఫోలియోలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ఆహ్వానం మేరకు మంత్రి వర్గంలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన శాఖల కేటాయింపును ప్ర...

Continue reading

రాష్ట్రపతి గౌ, శ్రీమతి ద్రౌపదిముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆదోని (MLA ) డా, పార్థసారథి వాల్మీకి గారు

రాష్ట్రపతి గౌ, శ్రీమతి ద్రౌపదిముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరిన ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు (MLA ) డా, పార్థసారథి వాల్మీకి గారు

Continue reading

రామోజీ రావు ఇంక లేరు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత, తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు - హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస - కొద్దిరోజులుగా ...

Continue reading