బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్ష...
నిర్మల్ జిల్లా ముధోల్లోని జీడీ కంపెనీ సమీపంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీ కొనడంతో బాసర మండలం బిద్రేల్లి గ్రామానికి చెందిన కామన్న (55) అక...
AP: ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని YCP నేత కొడాలి నాని విమర్శించారు. 'YCPని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తు...
ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి పేపర్ సర్కులేషన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు...
ఇది ఎంతో బాధపడాల్సిన విషయం ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు.
గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ నుండి తాజా డేటా ప్రకారం, 2000 నుండి భారతదేశం ఎంత చెట్ల కవర్ను...
నీట్ ఫలితాల్లో అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని KTR డిమాండ్ చేశారు. '67 మందికి 720/720 వచ్చాయి. పలువురు 718, 719 మార్కులు పొంద...
కేంద్ర కేబినెట్లో పోర్ట్ఫోలియోలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ఆహ్వానం మేరకు మంత్రి వర్గంలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన శాఖల కేటాయింపును ప్ర...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత,
తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు - హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస - కొద్దిరోజులుగా ...