JIO, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా ప్రైవసీ, ప్లాన్ల ధరలు తక్కువున్న BSNLపై పడింది. అయితే ప్రైవేటు కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే BSNL మాత్రం 4G సే...
AP: రాజధానికి చేయందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. గడచిన 2 రోజుల్లో 2.65 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. భూములిచ్చేందుకు మ...
AP: స్కూళ్లలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన CBSE, టోఫెల్ బోధన విధానంపై సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వాటిని హడావుడిగా అమలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు సన్...
AP: పని కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'ఆడుజీవితం' సినిమా రిపీటైంది. సౌదీ అరేబియా ఎడారిలో కష్టాలు పడుతున్నానంటూ కోనసీమకు చెందిన వీరేంద్ర ఓ వీడి...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్తో పా...
నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా 'శౌర్య ఎయిర్లైన్స్'కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢ...
TG: బడ్జెట్ రూ.లక్షల కోట్లు దాటుతున్నా పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాల పరిస్థితి మెరుగుపడటం లేదు. మంచిర్యాల జిల్లా నెన్నెల మం. కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ ప...
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో సబ్సిడీపై టమాటాలను కేజీ రూ.48కే విక్రయిస్తోంది. ఒకరికి 2...
AP: ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బందిపడుతున్న మామిడి దుర్గ అనే మహిళకు మంత్రి లోకేశ్ భరోసానిచ్చారు. ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయానని ఆమె వీడియో షేర్ చేశార...
శ్రీశైలం డ్యామ్కు వరద పోటెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,18,406 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులకు చేరింది....