పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ...
సియాచిన్ గ్లేసియర్ ఆక్రమణ కోసం చొరబడిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత్ చేసిన భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఓ వైపు భారత సైన్యం పాక్ సైన్యంపైకి మిసైల్స్ పంపిస...
ముంబై లోకల్ ట్రైన్లో ఫుట్బోర్డ్పై వేలాడుతూ ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన వీడియోను సోషల్ మీడియాలో ఓ యూజర్ షేర్ చేశారు. 'కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి. ఆఫీస్కు లేటు కావొద్దం...
AP: ఏపీలో తొలిసారిగా విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సభ ప్రారంభం నాటి నుంచి రోజుకు వివిధ కాలేజీలకు చ...
AP: వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 'దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. 2019-2024 మధ్య కాలంలో మొత్తం రూ.7,586 కోట...
కుమారుడిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం పోచమ్మవాడలో జరిగింది. గ్రామానికి చెందిన శేఖర్ పై గురువారం రాత్రి అతడి తండ్రి విజయ్ మద్యం మత్తులో కత్తితో...
AP: అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది సాహసమే చేశారు. ఈదురుగాలులకు మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో నూరుప...
TG: రంగారెడ్డి (D) మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో వైరలవుతోంది. ఫేస్ మాస్కు, చేతిలో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చొరబడిన దొంగ ఒక్క రూపాయీ దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందాడ...
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకున్న ఏపీకి చెందిన వీరేంద్ర ఇండియాకు చేరుకున్నట్లు సౌదీలోని ఇండియన్ ఎంబసీ Xలో పేర్కొంది. 16 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లగా.. అక్కడ వేరే ఏజెంట్కు...
TG: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మరణించాడు. చర్లపల్లిలో జైలులో ఉన్న సయ్యద్ అనారోగ్య కారణాలతో గాంధీ ఆసుపత్రిల...