కార్యకర్తకు చెప్పులు తొడిగిన టీడీపీ ఎమ్మెల్యే

AP: చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనంటూ శపథం చేసిన టీడీపీ కార్యకర్త మారేశ్వరరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. కొత్త చెప్పులు కొని స్వయంగా అతనికి తొడ...

Continue reading

రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఆదోని MLA పార్థ సారథి గారు

ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము ఈరోజు జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ఆ జాతర మహోత్సవం లో పాల్గొన్నారు. మొదట ఆలయములో వెలసిన శ్రీ ...

Continue reading

రైలు ప్రమాదం.. విజువల్స్

ఝార్ఖండ్ రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలప...

Continue reading

శ్రీశైలం మరో రెండు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 881 అడుగులు దాటింది. దీంతో మరో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నిన్న మూడు గ...

Continue reading

రెబ్బెనలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళకు బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున...

Continue reading

మందమర్రి: స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ చోరీ

పట్టపగలే సెల్ ఫోన్ చోరీ అయిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఆదివారం మందమర్రి మార్కెట్లోని బాలాజీ స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు స్వీట్ హౌస్ యజమాని తె...

Continue reading

ఒలింపిక్ విలేజ్లో రామ్చరణ్, పీవీ సింధు సందడి

పారిస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేశారు. వారిద్దరూ కలిసి ఒలింపిక్ విలేజ్లో సరదాగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ...

Continue reading

గుడ్లు దొంగతనం చేసిన హెడ్మాస్టర్!

TG: పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మం...

Continue reading

అమ్మవార్లకు బోనాలు సమర్పించిన మంత్రులు

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీసమేతంగా అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పించగా మంత్రి క...

Continue reading

క్లాస్లో పడుకున్న టీచర్.. సేవలు చేసిన విద్యార్థులు

పిల్లలకు పాఠాలు చెప్పి అలసిపోయిందో లేక క్లాసులోనే కాసేపు కునుకు వేద్దామనుకుందో ఆ టీచరమ్మ. ఫ్యాను గాలి తగలకపోవడంతో ఇబ్బందిపడలేక విద్యార్థులతోనే సపర్యలు చేయించుకుని నిద్రపోయింది. ఉత్...

Continue reading