AP: చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనంటూ శపథం చేసిన టీడీపీ కార్యకర్త మారేశ్వరరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. కొత్త చెప్పులు కొని స్వయంగా అతనికి తొడ...
ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము ఈరోజు జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ఆ జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.
మొదట ఆలయములో వెలసిన శ్రీ ...
ఝార్ఖండ్ రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలప...
శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 881 అడుగులు దాటింది. దీంతో మరో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నిన్న మూడు గ...
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళకు బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున...
పట్టపగలే సెల్ ఫోన్ చోరీ అయిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఆదివారం మందమర్రి మార్కెట్లోని బాలాజీ స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు స్వీట్ హౌస్ యజమాని తె...
పారిస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేశారు. వారిద్దరూ కలిసి ఒలింపిక్ విలేజ్లో సరదాగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ...
TG: పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మం...
పిల్లలకు పాఠాలు చెప్పి అలసిపోయిందో లేక క్లాసులోనే కాసేపు కునుకు వేద్దామనుకుందో ఆ టీచరమ్మ. ఫ్యాను గాలి తగలకపోవడంతో ఇబ్బందిపడలేక విద్యార్థులతోనే సపర్యలు చేయించుకుని నిద్రపోయింది. ఉత్...