కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 330మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా అక్కడ నుంచే MPగా గెలిచిన రాహుల్ గాంధీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కారులో పర్యటి...
స్ట్రాబెర్రీలను ఇష్టంగా తినే చాలామంది వాటిపైన ఉండే సీడ్స్తో కాస్త ఇబ్బంది ఫీలవుతుంటారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అవి సీడ్స్ కావని, వాస్తవానికి అవన్నీ పండ్లు అని పరిశోధకులు తెలిపా...
AP: నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు గతంలో మాదిరి తన పంథాను కొనసాగిస్తున్నారు. అధికారులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ శాఖల పనితీరుపై సమీక్షిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 6 శాఖల మంత్రులు...
రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్
రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని RJ శేఖర్ బాషా, ప్రీతి హైదరా...
TG: సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంట్లో ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇత...
వయనాడ్(కేరళ) బాధితులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వాలంటీర్లు అండగా నిలుస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి అక్కడికి...
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైల్వే ట్రాకులపై రాళ్లు పెట్టి వీడియోలు చేస్తోన్న యూట్యూబర్ గుల్జార్ షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరలయ్యేందుకు అతడు ట్రాక్లపై రాళ్లు, సిలిండర్, సై...
అసెంబ్లీలోని తన ఆఫీసులో సీఎం రేవంత్ డప్పు కొట్టి దరువేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి, రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందుకు ...
AP: సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛను లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా వర్షం మొదలైంది. అయినా ఆయన వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 'వైసీపీ పాలనలో విధ్వంసం పరాకాష్...