కండక్టర్పై దాడి.. చెప్పు చూపించిన మహిళ

ఇటీవల RTC కండక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళుతున్న బస్సులో ఓ మహిళ డ్రైవర్ పక్కన బానెట్పై కూర్చున్నారు. కండక్టర్ వద్దని వారించగా మహిళ వాగ్వాదాన...

Continue reading

పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి.. APకి కేంద్రం తీపికబురు

AP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ అమల్లో 6.50 కోట్ల పనిదినాలను కేంద్రం అదనంగా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి విడతగా కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జ...

Continue reading

కుంటాల పర్యాటకాభివృద్ధికి రూ.3.81 కోట్లు

రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన జలపాతంగా పేరుపొందిన నెరడిగొండలోని కుంటాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ దృష్టిపెట్టింది. కుంటల జలపాతం వద్ద పర్యాటకులు సేద తీరేందుకు హ...

Continue reading

45 రోజుల తర్వాత అదేచోట మరో రైలు ప్రమాదం!

పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రంగపాణి వద్ద రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పగా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఇదేచోట జూన్ 17న గూడ్స్ రైలు...

Continue reading

బైక్పై వెళ్తన్న జంటపై ఆకతాయిల వెర్రి చేష్టలు

కొందరు ఆకతాయిలు వాహనదారులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్డుపై నిలిచిన వరద నీటిని కొంతమంది యువకులు అటుగా బైక్పై వచ్చిన ఓ జంట మీదికి చిమ్మారు. వారిని ముం...

Continue reading

ఆ పాత్రలకే ప్రాధాన్యమిస్తా: జాన్వీ కపూర్

తన జీవితమంతా నటనకే అంకితమని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను రిస్క్తో కూడిన పాత్రలను ఎంచుకోవడా...

Continue reading

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్ బరిలోకి!

ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్ బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. సోమవారం జరిగిన పోటీల్లో అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై గె...

Continue reading

పలు దేశాల్లో అఫ్గాన్ ఎంబసీలతో మాకు సంబంధం లేదు: తాలిబన్లు

పలు దేశాల్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలతో తమకు సంబంధం లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. గత సర్కారు పాలనలో వాటి నుంచి జారీ చేసిన వీసాలు, పాస్పోర్టులు, పత్రాలను తాము అనుమతించమని స్పష్...

Continue reading

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్తో ఆ...

Continue reading

కేరళలో ప్రకృతి విధ్వంసం

కేరళలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 123 మంది మరణించారు. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాల్లో ఈ ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విలయం వీడియోలు ప్రమ...

Continue reading