AP: ఏపీలో తొలిసారిగా విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సభ ప్రారంభం నాటి నుంచి రోజుకు వివిధ కాలేజీలకు చెందిన 100 మంది విద్యార్థులను సభలోకి అనుమతిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాలు, సభల పనితీరుపై విద్యార్థులకు అవగాహన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు.. విద్యార్థుల ప్రత్యక్ష వీక్షణ!
26
Jul