AP: పల్నాడు(D) నరసరావుపేటలో ర్యాగింగ్ రక్కసి పడగ విప్పింది. SSN ఎయిడెడ్ డిగ్రీ కళాశాల హాస్టల్లో NCC సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలకు గురిచేశారు. మోచేతులను నేలపై ఉంచి పి...
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు పర్యాటక బృందాల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. ముందుగా మాటలతో వాగ్వాదం మొదలై ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే వరకు ...
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్
మండలంలోని ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్
వద్దకు మంగళవారం రాత్రి తుంగభద్ర జలాలు చేరాయి.
ఎగువ రాష్ట్రంలో భారీగా వర్షాలు నమోదు అవుతున్న
నేపథ్యంలో త...
ధర్మవరం పట్టణ కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరిదేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆగష్టు 7న 2023-2024 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం...
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన...
AP భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని డిప్యూటీ CM పవన్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆయన మాట్లాడారు. 'YCP ...
తనకు జనసేన నుంచి MLC ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. 'శివం భజే' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తన...
ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న ఆయన జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలపనున్నార...
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో కొట్టుకుపోతున్న ఓ భక్తుడిని జవాన్లు సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. కంగ్రా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు గ...
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ...