ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న ఆయన జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలపనున్నారు. గత 50 రోజుల్లో 36 హత్యలు, వెయ్యికి పైగా దాడులతో కూటమి ప్రభుత్వం మారణహోమం సాగిస్తోందని జగన్ తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోరారు.
నేడు ఢిల్లీలో జగన్ ధర్నా
24
Jul