మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె భర్త..

అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడ...

Continue reading

లండన్ నుంచి బయల్దేరిన జగన్

AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానిక...

Continue reading

అనాధ చిన్నారులకు అభయస్తం అందించిన ఇన్ఫినిటీ

*అనాధ చిన్నారులకు అభయస్తం అందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్* .... 👉 *చిన్నారుల జీవిత గాధ ను విని చలించిపోయిన బద్దే నాయక్ చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటా...

Continue reading

ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలంటూ మహిళల భారీ ర్యాలీ

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప...

Continue reading

చైన్ స్నాచింగ్.. క్షణాల్లో దొంగలను ఢీకొట్టిన బస్సు

రోడ్డుపై చైన్ స్నాచర్ల బెడద ఇటీవల పెరిగిపోయింది. అలాంటి దొంగలకు 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ' లాంటి ఘటన హరియాణాలో జరిగింది. ఆటోలో కూర్చున్న మహిళ మెడలోని చైన్ను దొంగిలించిన ఇద్దరు దొంగ...

Continue reading

ప్రైవేట్ డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో ప్రైవేటు హైర్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపెందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురు...

Continue reading

శ్రీశైలంలో అడుక్కు చేరిన పాతాళగంగ

ఎండాకాలం కావడంతో నాగార్జునసాగర్ లోనే డ్యాం లోని నీళ్లు పాతల గంగ నీళ్లు లోపలికి తగ్గడం జరిగింది పాతాళ గంగలోని నీళ్లు తగ్గడంతో పాతాళమెట్లు కనిపించడంతో భక్తులు ఎంతో చూడడానికి మరియు పా...

Continue reading

దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద ఉన్న దత్తాత్రేయ స్వామికి గురువారం లోక కల్యాణం కోసం అర్చకులు విశేష పూజలు నిర్వహించ...

Continue reading

నకిలీ ఓట్ల కలకలం.. అరగంట పాటు పోలింగ్ నిలిపివేత

సత్యసాయి జిల్లా ధర్మవరం పార్థసారథినగర్లో నకిలీ ఓట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలు రిగ్గింగు పాల్పడుతున్నారనే సమాచారంతో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నార...

Continue reading

పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంద న్నట్లు ఘాటు వ్యాఖ్య

విజయవాడ *బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్* బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మం...

Continue reading