హైదరాబాద్ తెగిపోయిన ఏపీ బంధం

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హై...

Continue reading

బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుది...

Continue reading

పంజాబ్లో రెండు రైళ్లు ఢీ

పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ...

Continue reading

అరుణాచల్ లో బీజేపీ హవా

అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి అధికారం దిశగా బీజేపీ సాగుతోంది. 60 సీట్లకు గాను పోలింగుకు ముందే 10 స్థానాలు ఏకగ్రీవం చేసుకోగా, ఇవాళ ఓట్ల కౌంటింగులో 50 స్థానాలకుగాను 31 స్థానాల్లో లీడింగ...

Continue reading

తెలంగాణ ఆవిర్భావం.. అందరి విజయం: పవన్ కళ్యాణ్

TG: సకల జనుల విజయంతోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడే దశాబ్దకాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని Xలో పోస్ట్ చేశారు. 'తెలంగాణ పోరాటాలకు పురిట...

Continue reading

దశాబ్ది ఉత్సవాల్లో సోనియా శుభాకాంక్షల వీడియో ప్రదర్శన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. 'అమరవీరులకు శ్రద్ధాంజలి. తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగ...

Continue reading

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 3 ລ້໖ ఉన్నాయన్నారు. ఆ తర...

Continue reading

ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం .. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం జనం ఎదురుచూపు.. గొడవలకు పాల్పడకూడదు అంటున్న కళ్యాణదుర్గం పోలీసుల...

Continue reading

ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జెట్ స్పీడ్లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్హెవర్ పార్స్లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో...

Continue reading

గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత

తిరుపతి జిల్లాలోని రాజులపాలెం సీఎంఆర్ కర్మాగారంలో శనివారం గ్యాస్ లీకైంది. సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మంది అస...

Continue reading