షేక్ హసీనా వీసా పొడిగించిన కేంద్రం

బంగ్లా మాజీ PM షేక్ హసీనా వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరికొంత కాలం ఇక్కడే ఉండేం...

Continue reading

గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!

TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. https://tgcet.cgg.gov.in సైట్ లో ఫిబ్రవరి 1లోపు అప్లె చేసుకోవాలి. రాత...

Continue reading

ఆకాశంలో అద్భుతం.. ఎప్పుడంటే?

ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. గ్రహాలన్నీ ఒకేవరసలోకి రానున్నాయి. శుక్రుడు, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు జనవరి 21న ప్లానెటరీ పరేడ్ చేయనున్నట్లు శ...

Continue reading

అమెరికాలో కెనడా విలీనం.. ట్రంప్ పోస్ట్ వైరల్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో 'ఓహ్ కెనడా' అంటూ ఓ మ్యాప్ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం...

Continue reading

భక్తులు మాస్కులు ధరించాలి: TTD ఛైర్మన్

AP: జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయ...

Continue reading

ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులకు ప్రతిపాదనలు

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగించడంపై ప్రతిపాదనలు స్వీకరిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించ...

Continue reading

ఒకరి మృతి.. అస్సాంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అస్సాం దిమా హసావా జిల్లాలోని కోల్మైన్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 6న గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో కార్మికులు కేకలేస్తూ బయటికి వచ్చారు. మైన్లో చిక్కుకుపోయిన వారిలో...

Continue reading

నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత

AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పో...

Continue reading

నేను వచ్చేలోపు వాళ్లను వదిలేయాలి

ట్రంప్ వార్నింగ్ గాజాలోని హమాస్ లీడర్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి (జనవరి 20) ముందే బందీలను వదిలిపెట్టాలని స...

Continue reading

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో...

Continue reading