త్వరలో రెండో దశ మెట్రో పనులు: NVS రెడ్డి
TG: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్...
26
Nov
ప్రేమ కథలు చేయొద్దని నిర్ణయించుకున్నా: సిద్ధార్థ్
తన జీవితంలో అదితి రావు హైదరీ రూపంలో దేవత వచ్చిందని హీరో సిద్ధార్థ్ అన్నారు. తానిప్పుడు తెలంగాణ అల్లుడిగా ఇక్కడికి వచ్చానని 'మిస్ యూ' మూవీ ప్రమోషన్లో మీడియాతో చెప్పారు. 2024 తనక...
26
Nov
PAN 2.0కు ఆమోదం: ఇకపై PAN కార్డులు పనిచేయవా?
ప్రస్తుతం వాడుతున్న PAN కార్డులు పనిచేస్తాయి. అన్ని సేవలకూ దానిని వాడుకోవచ్చు. PAN 2.0 ప్రాజెక్టు ఆరంభమయ్యాక పాతవాటిని QR కోడ్ ముద్రించే కొత్తవాటికి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటు...
26
Nov
ప్రేమ కోసమై వలలో పడెనే..
ఉక్రెయిన్ యువతితో ప్రేమలో పడిన బ్రిటిష్ యువకుడు రష్యాకు చిక్కిన ఘటన ఇది. బ్రిటన్కు చెందిన జేమ్స్ స్కాట్ (22) అనే వ్యక్తి ఉక్రెయిన్ యువతిని ప్రేమించాడు. ఆమె మీద ప్రేమ ఉక్రెయిన్ప...
26
Nov
వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు: చైనా
చైనాతో వాణిజ్యంలో ఆంక్షలు విధించాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. వాణిజ్యంలో యుద్ధం వలన ఏ దేశానికీ లాభం ఉండదని అమెరికాలో చైన...
26
Nov
నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు: సమంత
విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను 'సెకండ్ హ్యాండ్', 'యూస్' అని కామెంట్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. 'పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్ గా పరిగణిస్తారు. ఇలా...
26
Nov
శైలజ’ గ్రామానికి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
TG: శైలజ మృతిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. HYD నిమ్స్ నుంచి ఆమె మృతదేహాన్ని స్వగ్రామం కుమ్రంభీం జిల్లా బాదాకు తీసుకెళ్లారు. ఇవాళ ఆమెకు అంత్యక్రియలు చేయనున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్...
26
Nov
PAN 2.0కు ఆమోదం: ఇకపై PAN కార్డులు పనిచేయవా
ప్రస్తుతం వాడుతున్న PAN కార్డులు పనిచేస్తాయి. అన్ని సేవలకూ దానిని వాడుకోవచ్చు. PAN 2.0 ప్రాజెక్టు ఆరంభమయ్యాక పాతవాటిని QR కోడ్ ముద్రించే కొత్తవాటికి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటు...
26
Nov
రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు: మోహిని
ఏఆర్.రెహమాన్ తనకు తండ్రి లాంటి వారని బాసిస్ట్ మోహిని తెలిపారు. 'గత 8.5 ఏళ్లుగా ఆయనతో పనిచేస్తున్నా. ఆయనంటే నాకెంతో గౌరవం. ఆయనకు నా వయసున్న కూతురు కూడా ఉంది. దయచేసి మా ప్రైవసీకి గ...
26
Nov
15 నెలల పాపకు కిడ్నీ స్టోన్స్ను తొలగించిన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు
15 నెలల పాప కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుండగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ప్రత్యేక చొరవతో ఆ పాపని యూరాలజీ విభాగంలో భర్తీ చేశారు. ఈ మేరకు యూరాలజీ వైద్యుడు కార్తీక్ ఆధ్వర్యంల...