రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి: న్యాయవాదులు

హీరో రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించడాన్ని తీవ...

Continue reading

బాల గాంధీల వద్దకు అధికారులు

రెండేళ్ల పిల్లాడు గాంధీ వేషంలో కనిపించిన వీడియో వైరలవడంతో మంత్రి లోకేశ్ స్పందించి బాలుడి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో కర్నూల్లోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్ర...

Continue reading

తీవ్ర నిర్లక్ష్యం.. ఉప్మాలో పురుగులు

మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందాన తయారైంది నారాయణపేట (D) మాగనూర్ విద్యార్థుల పరిస్థితి. హైస్కూల్లో ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరితే అక్కడా వారికి అదే అనుభవం ఎదురైంది. MBNR ప్రభుత్...

Continue reading

లివర్ దానం చేసి భర్తను బతికించుకుంది

పెళ్లి జరిగేటపుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చేపిస్తారు. ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేసింది. పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్న...

Continue reading

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

AP: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే ద...

Continue reading

సినీ నటి కస్తూరికి బెయిల్

సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన ఆమెను పోలీసులు రిమాండ్కు తరలి...

Continue reading

రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి

రిసార్ట్ Swimming Poolలో మునిగి మైసూర్కు చెందిన ముగ్గురు యువతులు మృతి చెందారు. కర్ణాటక ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్...

Continue reading

చిన్నారికి అమ్మైన మహిళా కానిస్టేబుల్

TG: గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం చేశారు. వికారాబాద్(D) తాండూరులో కృష్ణవేణి అనే మహిళ పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా, ఆమె 5 నెలల ...

Continue reading

మీకు తెలుసా డిగ్రీ సిలబస్ మారబోతోంది

TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ మారబోతోంది. 2019 నుంచి అవసరాలకు తగ్గట్లు కొత్త అంశాలు చేర్చలేదనే విమర్శలున్నాయి. దీంతో డిగ్రీ పాఠ్యాంశాలు మార్చేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించిం...

Continue reading

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు

AP: నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత...

Continue reading