బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా, తన భార్య లిన్ లైప్రా`్ప సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. లాల్బాగ్ చా రాజా వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ దంపతులకు VIP సదుపాయం ఉన్నప్పటిక...
కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. ఆ విషయాన్ని గుర్తుచేసే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. యజమానిని వ...
ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల 'వెర్టికల్ లాంఛ్' స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప...
ఝార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు...
AP: యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధి...
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస...
AP: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిన్న ఈ నాలుగ...
సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. TGలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల, పెద్దప...
మణిపుర్లోని 5 జిల్లాల్లో ఇంటర్నెట్పై నిషేధాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నెట్ కనెక్షన్ IPతోనే సేవలు పొందవచ్చని, రూటర్స్ వైఫై/హాట్స్పాట్ ద్వారా అనుమతి ఉండదని చెప్పింది...
బీహార్లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రశాంత్ అనే రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. బాధితురాలి కుటుంబం బీహార...