జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 365 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. 90 స్థానాల్లో మొత్తం 908 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్రులే 40% ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో డివిజన్ల...
ఎప్పటిలాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ఏడాదీ బాలాపూర్ లడ్డూ వేలంపాట హోరాహోరీగా సాగింది. ఈసారి ఈ లడ్డూ ధర రూ.30,01,000 పలికింది. దీంతో గతేడాది రూ.27 లక్షల రికార్డు బద్దలైంది. సింగి...
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. తెల్లవారుజామునే తుది పూజలు నిర్వహించిన నిర్వాహకులు క్రేన్ సహాయంతో వినాయకుడిని భారీ టస్కర్పైకి ఎక్కించారు. భక్తుల నినాదాలు, సందడి మధ్య...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవి నుంచి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన...
ప్రధాని మోదీ ఓ ఆవు దూడతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలోని తన నివాసంలో ఓ బుజ్జి లేగ దూడను ప్రధాని ముద్దు చేశారు. తమ ఇంట్లో కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిందని పేర...
TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించ...
జ్యూస్లో మూత్రం కలిపి విక్రయిస్తున్న తండ్రీ కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. కస్టమర్స్ ఫిర్యాదుతో దుకాణాన్ని చెక్ చేసిన పోలీసులు మూత్రంత...
AP: PM మోదీ నాయకత్వంలోని కేంద్రం పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీవిజయపురం'గా మార్చడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. 'పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు న...