మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారాని...
మాస్టర్ ని పోలీసులు నిన్న గోవా లో అరెస్ట్ చేసి, నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పర్చిన సంగతి తెలిసిందే.కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, పోలీసుల...
ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం పెద్ద చర్చగా మారింది. శ్రీవారి లడ్డులో కల్తీ వెయ్యి వాడారు అని సీఎం చంద్రబాబే స్వయంగా ప్ర...
నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12...
TG: జానీ మాస్టర్పై నమోదైన అత్యాచార కేసులో పోలీసులు స్పందించకపోవడంపై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని మత మార్పిడి చేసుకొని ప...
AP: కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించి సీసీట...
AP: కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు ఓ 55 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఫోన్లో చూపిస్తూ సర్జర...
AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్లను వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచ...
AP: కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు ఓ 55 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఫోన్లో చూపిస్తూ సర్జర...