ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కాల్దర్ (26) మృతితో ఆమె పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాను లాంగ్ వీకెండ్ సందర్భంగా 5 రాష్ట్రాలకు వెళ్లబోతున్నట్లు 3 రోజుల క్రితం రీల్...
TG: రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు పంట రుణమాఫీ చేసిన సందర్భంగా CM రేవంత్రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేశాయి. ఈనేపథ్యంలో AICC కార్యదర్శి సంపత్ కుమార్ ఫ్లెక్సీ...
UPలో చండీగఢ్ - దిబ్రూగఢ్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించిందని లోకో పైలట్ చెప్...
TG: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ...
కొమురంభీం జిల్లా కేంద్రంలోని పీఎం తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికైన...
APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. నంద్యాల, విజయనగరం ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్ కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్...
AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గ...
కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాల్టితో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోను...
తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. 'పారిశుద్ధ్య కార్మికు...
ఏపీలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు PM మోదీ, CM చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. 'చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూ...