కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 27,799 క్యూసెక్కుల వరద వస్తుండగా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 807 అడుగులకు చేరింది. 32 టీఎం...
AP: పోలవరం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 3.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫో వస్తోంది. అధికారులు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట...
AP: రషీద్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు చెప్పడం దారుణమని జగన్ ఫైర్ అయ్యారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయని పలు ఫొటోలను చూపించారు. 'రషీద్ ని రాజకీయ హత్య చేసి...
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కానిస్టేబుల్ దాసుపై దాడి చేసిన వ్యక్తి గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 25 ఏళ్ల కలిండి పోలీస్ యూనిఫాంలో ఉన్నవారిని ...
రైతుల జీవితాల్లో మార్పు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం తిర్యానిలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ...
AP: సీఎం చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. 'రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్...
AP: తాడిపత్రిలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు అస్మిత్ మున్సిపాలి...
AP: నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాను చికెన్ పిజ్జా ఆర్డర్ ఇవ్వగా కుళ్లిన చికెన్ ముక్కలు వచ్చాయని, వాటిని తిన్న పిల్లలు వాంతులు చేస...
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంల...
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంల...