జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్గామ్ ఉగ్రవాదులు ఉన్నార...
: దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు....
TG: ఇస్కాన్ ఆధ్వర్యంలో HYD ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రథంపైకి ఎక్కి ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుత...
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుపొందిన తర్వాత ఇండియాకు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, హ...
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగ...
హీరో రాజరుణ్ తనకు అఫైర్ ఉందంటూ లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్ర స్పందించారు. 'నేను రాజ్ తరుణ్ కలిసి నటించా అంతే. అతడి గురించి నాకేమీ తెలీదు. లావణ్య అలా ఎందు...
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం చెందారు. హిమాలయన్ టెంపుల్ నుంచి బైక్పై తిరిగి వెళ్తుండగా వా...
ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోస...
హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. చంద్రబాబుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పల...
బైక్పై వెనకాల కూర్చున్న వ్యక్తి రీల్స్ చేస్తూ రైడర్ దృష్టిని పక్కదారి పట్టించడంతో యాక్సిడెంట్ జరిగిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహారాష్ట్ర పుణేలోని ధూలే-సోలాపూర్ హైవేప...