ఈవీఎంల ట్యాంపరింగ్ శుద్ధ అబద్ధం: వైసీపీ నేత

AP: ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీ నేత, మాజీ MLA రాపాక వరప్రసాద్ వ్యతిరేక స్వరం వినిపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం అని కొట్టిపారేశారు. మూడ...

Continue reading

ప్రధాని ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు!

ముంబైలో ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు రావడం చర్చనీయాంశమైంది. బ్రిడ్జ్ ప్రారంభమైన 6 నెలలకే రోడ్డుపై పగుళ్లు రావడం ఏంటని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నాన...

Continue reading

కొమురం భీం మ్యూజియంను సందర్శించిన జిల్లా ఎస్పీ

ఆదివాసీ గిరిజనుల ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం మొదటగా జోడేఘాట్ ను సందర్శించి, కొమరం...

Continue reading

48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తాం: హోంమంత్రి

AP: బాపట్ల జిల్లాలో 21 ఏళ్ల యువతిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్...

Continue reading

వాంకిడిలో కారు బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

వాంకిడి మండలం గోయేగాం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రాంచందర్ తన ద్విచక్రవా...

Continue reading

పేపర్ లీకేజీల బాధ్యత ప్రభుత్వానిదే : ఏచూరి

దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీల బాధ్యత ప్రభుత్వానిదేనని CPI(M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. NEET వ్యవహారంతో పాటు UGC NET రద్దుపై స్పందించిన ఆయన పేపర్ లీకేజీలతో కోట్లాది...

Continue reading

కాంగ్రెస్ కమిటీలు రద్దు: వైఎస్ షర్మిల

AP: రాష్ట్ర కాంగ్రెస్లోని అన్ని విభాగాల కమిటీలు రద్దు చేసినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోన...

Continue reading

పాక్ దారుణం.. టూరిస్టును సజీవదహనం చేసిన దుండగులు

ఖురాన్ను అవమానించాడని ఓ పర్యాటకుడిని మూకలు సజీవదహనం చేసిన ఘటన పాకిస్థాన్లోని స్వాట్ ప్రాంతంలో వెలుగు చూసింది. సియాల్కోట్కు (పాక్లోని మరో నగరం) చెందిన అతడిని తొలుత స్థానిక పోలీసులు ...

Continue reading

సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక

ఐస్క్రీమ్ మనిషి వేలు, హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుక వచ్చిన ఘటనలు మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రసిద్ధ దేవి దోస రెస్టారెంట్లో ...

Continue reading

కెరమెరి : కొమురం భీంకు నివాళులర్పించిన నూతన జిల్లా ఎస్పీ

ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ కుటుంబ సామేతంగా శుక్రవారం జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప...

Continue reading