AP: అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని క్యాబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలా...
భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్లో గానీ ఎలాంటి ఈవెంట్స్లో పాల్...
AP: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉమ్మడి కడప జిల్లా నేతలు, కార్యకర్త...
సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట...
భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. 'లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని...
ఒకేసారి వరుస ప్రాజెక్టులు చేయకుండా ఫిజికల్, మెంటల్ హెల్త్్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ సమంత చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సినిమాలు ఒకేసారి చేయలేనని, శరీరం స్పందనకు అన...
చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి చెరువులో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు చిన్నారుల మృతదేహాలకు శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల్లో పలువురు రాజకీయ నాయకులు ప...
TG: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను CM రేవంత్ ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే...
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కూలీ' సినిమా రూ.200 కోట్ల క్లబ్లో చేరినట్లు సినీవర్గాలు తెలిపాయి. తొలి రోజు కంటే రెండో రోజు కాస్త కలెక్షన్లు తగ్గాయని పేర్కొన్నాయి. రెండోరోజు ప...