70 ఏళ్లుగా సహజీవనం.. ఎట్టకేలకు పెళ్లి

ఇండియాలో వింతలకు కొదవ లేదు. రాజస్థాన్లోని దుంగార్పూర్ (D) గలందర్లో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ వృద్ధ జంట జీవిత చరమాంకంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రమాభాయి అంగారి(95), జ...

Continue reading

విజృంభిస్తున్న కొవిడ్.. ఒక్కరోజే నలుగురు మృతి

దేశంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. నిన్న కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు, ...

Continue reading

పామ్ ఆయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి: సీబీఐ సిట్

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో భోలే బాబా, వైష్ణవి, ఏఆర్ డెయిరీ ప్రతినిధులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ సిట్ హైకోర్టును కోరింది. వారు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారంది. నె...

Continue reading

రామగిరి: దారుణం.. దళిత బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారం

రామగిరి మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికను మాయ మాటలతో మభ్యపెట్టి ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఆమె తరచూ తీవ్ర అనారోగ్...

Continue reading

దంపతులను కత్తులతో నరికి చంపిన దుండగులు

TG: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అబ్రిజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న భార్యభర్తలు షేక్ అబ్దుల్లా (70), రిజ్వానా (65)ను దుండగులు కత్తులతో నరికి ...

Continue reading

చికిత్స పేరిట మత్తిచ్చి కిడ్నీలు కొట్టేశారు

విచిత్రమైన మోసాలకు పాకిస్థాన్ కేరాఫ్ అడ్రెస్ నిలుస్తోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని సాదికాబాద్లో 25 మంది కిడ్నీలను మోసపూరితంగా తొలగించిన ఘటన జరిగింది. గ్రామస్థుల కిడ్నీల్లో రా...

Continue reading

పిల్లలకు ఏం కావాలో తల్లికి తెలియదా

కోతికి ఓ మహిళ ప్రేమగా నీరందిస్తోన్న వీడియోను ఓ IFS అధికారి షేర్ చేశారు. పిల్లలు బస్సు కోసం వేచి చూస్తుండగా అక్కడున్న ఓ కోతి వాటర్ బాటిల్ను లాక్కునేందుకు యత్నించింది. ఎండవేడిమిక...

Continue reading

బంగారు తల్లికి సెక్యూరిటీ కుక్కలే

ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడాల్సి వస్తోంది. అలాంటిది ఓ ఆరేళ్ల చిన్నారి నిర్మానుష్య ప్రదేశంలో స్కూల్ బస్సు దిగి ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్తుంది. ఎంద...

Continue reading

భారీగా పెరిగిన కరోనా కేసులు

భారత్లో గత 24 గంటల్లో 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. తాజాగా 674 మంది కోలుకున్నారు. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటక...

Continue reading

24 గంటల్లో 95 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 95 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 440 మంది గాయాల పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు, గాజాలోని మూడు కేంద్రాల వ...

Continue reading