విద్యార్థులకు స్పెషల్ సిలబస్ గా ‘ఆపరేషన్ సిందూర్’

పాక్పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను పాఠ్యాంశంగా చేర్చేందుకు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కసరత్తు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ సి...

Continue reading

పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం

AP: రాష్ట్రంలో చట్ట సభలకు సంబంధించిన పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణులు/పర్యావరణ పరిరక్షణ కమిటీ-అయ్యన్న పాత్రుడు, BC కమిటీ-బీద రవిచంద్ర...

Continue reading

ఆధ్యాత్మిక బాటలో బిలియనీర్.. అన్నీ వదిలేసి!

ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కన్వర్ యాత్రలో టోక్యోకు చెందిన వ్యాపార దిగ్గజం హోషి తకాయుకి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత ఆయన తన వ్యాపార సామ్రాజ్య...

Continue reading

కొత్త రేషన్ కార్డుకు అప్లై చేశారా

AP: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలిపారా? ఏమైనా అభ్యంతరాలున్నాయా? అనేది ప్రజలు తెలుసుకునేలా ...

Continue reading

మావోయిస్టులపై భారీ ఎన్ కౌంటర్

ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు ప్రాథమిక సమ...

Continue reading

వారికి రూ.5,00,000 సాయం: పొంగులేటి

TG: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు సాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు 15లోగా ఇళ్లు కేటా...

Continue reading

భారత సైన్యంలో ‘రుద్ర’ అనే కొత్త దళం: ఆర్మీ చీఫ్

భారత సైన్యంలో ఒక కొత్త దళం ఏర్పాటైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. "ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ ముప్పులను సైతం ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను తయారు చేశాం...

Continue reading

మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్

TG: HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుత...

Continue reading

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి (AI 315) ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే Auxiliary Power Unit (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల...

Continue reading

రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై నిపుణులతో గవర్నర్ చర్చ

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ న్యాయ సలహా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్డినెన్సు ఆమోదించాలని CM రేవంత్ ఇప్పటికే గవర్నర్ను కోరారు. ...

Continue reading