ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరు...
నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPక...
TG:DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. 'కొంతకాలంగా ప్రభు...
AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శతకంపట్టు వద్ద కొలువుదీర్...
దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ...
ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారు. రామోజీని గత 1...
AP CEO MK Meena: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ...
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామంలో AP వార్తలు రిపోర్టర్ పై గ్రామానికి చెందిన పూజారి శ్రీనాథ్, నీరుగంటి నాగేంద్ర, వేరే గ్రామానికి చెందిన వ్యక్తి తో ముగ్గురు దాడి చేశా...
ఆదోనిలో నివాసము ఉండడానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ లేదు. దయచేసి ఇప్పుడైనా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వండి:ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మికి ఎలక్షన్ ముందర ఎంత ఘోరంగా మన వాల్మీక...