షారుఖ్-వడోదర కేసు ఏంటంటే..

అల్లు అర్జున్పై హైకోర్టులో వాదనల సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది షారుఖ్-వడోదర తొక్కిసలాట కేసును నివేదించారు. తన సినిమా రయీస్ ప్రమోషన్ల కోసం 2017లో షారుఖ్ గుజరాత్లోని వడోదర రైల్వే స్టేషన్కు వెళ్లారు. ఫ్యాన్స్కు బహుమతులు విసిరేయగా, అందుకునే క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి మరణించారు. అయితే ఆ కేసులో షారుఖ్ తప్పులేదని సుప్రీంకోర్టు 2022, ఏప్రిల్ 27న తేల్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *